సకల హంగులతో మానుకోట కలెక్టరేట్‌
మహబూబాబాద్‌లో సకల హంగులతో నూతన కలెక్టరేట్‌ భవన సముదాయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని సాలార్‌ తండా వద్ద ఎన్‌హెచ్‌ 365 పక్కనే 30 ఎకరాల సువిశాల స్థలంలో రూ.54 కోట్లతో కలెక్టరేట్‌ భవనాన్ని నిర్మించారు. మహబూబాబాద్‌లో సకల హంగులతో నూతన కలెక్టరేట్‌ భవన సముదాయం ప్రారంభోత్సవానికి సిద్ధమైం…
Image
సంగారెడ్డి నియోజకవర్గంలో వైయస్సార్ తెలంగాణ పార్టీలోకి భారీ చేరికలు
భక్తుల ఉదయరాజ్  ఆధ్వర్యంలో వైయస్ఆర్ తెలంగాణ పార్టీలోకి పలువురు ప్రముఖులు  కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ  పెద్దలు  నాయకులు గారకుర్తి సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండల్ చెందిన వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి  మీద అభిమానంతో షర్మిలక్క గారు చేస్తున్నటువంటి ప్రజల సంక్షేమం కోసం పోరాడుతున్న మహిళకు అండగా …
Image
ఎల్.ఆర్.ఎస్ - జీవో నెంబర్ 131ని వెంటనే రద్దు చేయాలి - ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ కుమార్ డిమాండ్
ప్రభుత్వం విడుదల చేసిన ఎల్.ఆర్.ఎస్ జీవో నెంబర్ 131ని రద్దు చేయాలని ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ కుమార్ డిమాండ్ చేేశారు. బుధవారం నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కాలేజీలో జరిగిన అఖిలపక్షం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం అంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన లేఅవు…
Image
నిబంధనలు పాటించి పోలీసులతో సహకరించండి : సిఐ సురేష్ బాబు
- - మండపాల నిర్వాహకులు, ప్రజా ప్రతినిధులను కోరిన రూరల్ పోలీసులు - - దేవాలయాలలో రెండు ఫీట్ల ఎత్తులో మాత్రమే విగ్రహాలను ఏర్పాటు చేయాలి - - బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవు నల్లగొండ : కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు మరింత బాధ్యతగా …
Image
కరోనా వ్యాప్తి నియంత్రణలో పోలీసుల కృషి అద్వితీయం
- - పోలీస్ శాఖకు సానిటైజర్లు, మాస్కులు అందించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ - - కరోనా కేసుల నియంత్రణలో పోలీసుల కృషి ఎనలేనిది - - బ్యాంకులలోనూ అన్ని రకాల జాగ్రత్తలతో వినియోగదారులకు సేవలు నల్లగొండ : కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం పోలీసులు చేస్తున్న అలుపెరుగని కృషి, వారి నిబద్ధత అద్వితీయమని పంజాబ్ నేషనల్ బ్యా…
Image
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా 74 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
నల్లగొండ : 74 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ ఏ.వి. రంగనాధ్ జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ నర్మద, జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో డిటిసి అదనపు ఎస్పీ సతీష్ చోడగి…
Image
రౌడీ షీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెంచండి : ఎస్పీ రంగనాధ్
- - జైలు నుండి విడుదలైన పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై నిఘా పెంచాలని అధికారులకు ఆదేశం - - శాంతి భద్రతల పరిరక్షణలో మరింత కఠినంగా వ్యవహరిస్తాం - - కోవిడ్ పట్ల గ్రామీణ ప్రజలలో అవగాహన కల్పించాలి నల్లగొండ : జైలు నుండి విడుదలయ్యే నేరస్తులు, ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్ల కదలికలపై నిఘాను మరింత పె…
Image
ప్లాస్మా డోనేట్ చేయండి...తెలంగాణ గవర్నర్ పిలుపు
సనత్ నగర్ ఇఎస్ఐ బ్లడ్ బ్యాంకును సందర్శించిన  గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రెసింగ్...టెస్టింగ్....ట్రీట్మెంట్ జరగాలని అన్నారు. అలాగే ప్లాస్మా డోనేట్ చేయండని ఆమె కరోనా వచ్చి నయం అయిన వారికి విజ్ఞప్తి చేశారు. ప్లాస్మా డోనర్స్ ఇఎస్ఐ ఆస్పత్రిలో స…
Image
ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్ సైట్ ప్రారంభం
హైదరాబాద్: రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో రూపొందించిన ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్ సైట్ ను మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి సమక్షంలో మరో మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి కావాల్సిన సమాచారాన్ని పరిశ్రమల శాఖ ఈ వెబ్ సైట్లో  పొందుపరిచింది. ఈ సంద…
Image
తెలంగాణ లో కరోనా హెల్త్ బులెటిన్ విడుదల.... కొత్తగా ఎన్నికేసులంటే....
హైదరాబాద్ : తెలంగాణ కరోనా బులెటిన్ విడుదలైంది. కొత్తగా 1597 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39, 342 కి చేరింది. కరోనాతో ఇప్పటివరకూ కోలుకుని 25, 999 మంది డిశ్చార్జ్ కాగా 386 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12, 958 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. బుధవారం కరోనాతో…
Image
కరోనా పరిస్థితులపై హోంమంత్రి సమీక్ష
హైదరాబాద్ : పోలీస్ శాఖలో కరోనా వైరస్ పరిస్థితులపై పోలీస్ అధికారులతో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చర్చించారు. రాష్ట్రంలోని పోలీస్ కమిషనర్లతో పాటు పోలీస్ ఉన్నతాధికారులతో హోంమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖలో కరోనా బారిన పడిన సిబ్బంది గురించి ఆరా తీశారు. ఈ సందర్భ…
Image
కేసీఆర్ సర్కార్ కి షాక్....సెక్రటేరియట్ కూల్చివేతకు బ్రేక్....!
తెలంగాణ లో సచివాలయంలో చేపట్టిన భవనాల కూల్చివేత పనులు నిలిపి వేయాలని దాఖలైన పిల్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. భవనాల కూల్చివేతకు ఎలాంటి అనుమతులు తీసుకున్నారో పూర్తి వివరాలు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో ఇప్పటికే సచివాలయంలోని సగానికిపైగా భవనాలను కూల్చివేశామని అడ్వకేట్ జనరల్ కోర్…
Image
ఐపిబిపి తెలంగాణలోని జిల్లాల అధ్యక్షుల సమావేశం
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో ఇండియా ప్రజా బంధు పార్టీ తెలంగాణ రాష్ట్ర జిల్లాల అధ్యక్షుల నియామక సమావేశంలో జాతీయ అధ్యక్షులు దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ పార్టీ యొక్క భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను దిశ నిర్దేశించారు. తొమ్మిది మందికి అధికారిక నియామక పత్రాలు అందజేశారు. నూతనంగా పార్టీల…
Image
వాన కురిసే....రైతు మురిసే....
ఇబ్రహీంపట్నం రూరల్:  వారుణదేవుడు కరుణించడంతో వ్యవసాయ పనుల్లో అన్నదాతలు తలమునకలయ్యారు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జొన్న, కందులు, పత్తి, ఇతర కూరగాయల పంటలకు ప్రాణం పోసింది. బోరుబావుల కింద ఉన్న నీటికి వర్షపు నీరు తోడు కావడంతో ట్రాక్టర్లు, నాగళ్లతో కరిగట్లుదున్ని, నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్…
Image
సచివాలయ భవనం కూల్చివేత ప్రక్రియ ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేత పనులు మొదలుపెట్టారు. సచివాలయం వైపు వెళ్లే మార్గాలను పోలీసులు మూసివేశారు. కొత్త సచివాలయ నిర్మాణం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుత…
Image
తెలంగాణ లో కొత్తగా 1,590 కరోనా కేసులు.....ఒక్క హైదరాబాద్ లోనే....
హైదరాబాద్ : తెలంగాణ లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య ఎంతకీ తగ్గడంలేదు. దీంతో రోజు రోజుకు కరోనా తీవ్రత పెరుగుతూ విజృంభిస్తోంది. దీంతో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఆదివారం 1,590 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏడుగురు మృతి చెందారు. ఇప్పటివరకు అన్ని జిల్లాల్లో 23,902 మందికి కరోనా పాజిటివ్ …
Image
తెలంగాణ లో కరోనా కల్లోలం.....
హైదరాబాద్ : తెలంగాణ లో తాజాగా 1,850 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఐదుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 22,312 కి చేరుకుంది. మొత్తం 288 మృతి చెందారు. శనివారం 6,427 మందికి కోవిడ్ టెస్టులు చేశారు. తెలంగాణ లో ఇప్పటివరకూ మొత్తం 1,10,545 మందికి కోవిడ్ టెస్టులు చేశారు. శనివ…
Image
తెలంగాణ లో కొత్తగా మరో 1018 కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణ లో కరోనా స్వైరవిహారం చేస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. బుధవారం ఒక్కరోజే 1018 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్ లోనే 881 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పటివరకు 17,357 కు చేరింది.  ఇక కరోనా మహమ్మారి భా…
Image
కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ పొడిగింపు.....ఉత్తర్వులు జారీ
హైదరాబాద్ : రాష్ట్రంలో కంటేయిన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ పొడగించారు. బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా రాష్ట్రంలో మళ్ళీ లాక్ డౌన్ ను విధిస్తున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఇదే క్రమంలో.... కొన్ని ప్రాం…
Image
గ్రేటర్ లో మళ్ళీ లాక్ డౌన్....! మంత్రి కీలక వ్యాఖ్యలు
ప్రచారం సాగుతోంది... ఇదే సమయంలో... లాక్ డౌన్ విధిస్తే ఏంటి పరిస్థితి... ఎలా అమలు చేయాలన్న దానిపై అధికారులను సీఎం కేసీఆర్ వివరాలు అడిగారు... జులై 3వ తేదీ నుంచి లాక్ డౌన్ విధించాలని ప్రభుత్వం భావిస్తుండగా... దీనిపై రేపు అధికారికంగా ప్రకటన రానుంది. అయితే... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లాక్ డౌన్ అంశంపై మ…
Image