ఓటు'ను బాధ్యతతో వేసి, ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగం కావాలి.
' ధర్మఘంట' టీవీ మరియు దిన, మాస పత్రిక చీఫ్ ఎడిటర్ & పబ్లిషర్ డా. మేడే శాంతి కుమార్ సూర్యాపేట : దేశంలో 2024 లోక్సభ నాలుగో దశ ఎన్నికల్లో నిర్లక్ష్య వైఖరి వీడి, రాజ్యాంగ బద్దంగా సంక్రమించిన ఓటు'ను బాధ్యతతో వేసి, ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగం కావాలని, ఐదేళ్లకోసారి ప్రభుత్వాలని ఎన్నుకు…