మరుగునపడిన మేధావి మోదుకూరి జాన్సన్‌
మోదుకూరి జాన్సన్‌ పేరు వినగానే మానవుడు - దానవుడు, కరుణామయుడు, దేవాలయం, నేటి భారతం సినిమాలు గుర్తుకు వస్తాయి. నాటక ప్రపంచంలో ‘నటనాలయం’ పేరు తలిస్తే జాన్సన్‌ గుర్తుకు వస్తాడు. పాడిపంటలు సినిమాలో ‘మన జన్మ భూమి బంగారు భూమి’ పాటను శ్రీశ్రీ రాశారా అనుకునేంత గొప్పగా రాశాడు జాన్సన్‌. దళిత రచయితలకు సినిమా ర…
Image
రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందంటే ...... వివిధ కథనాలు
నేడు రాఖీ పౌర్ణమి ఇంటింటా సందడి భారతీయ సంప్రదాయం ప్రకారం ఇంటి ఆడపడచు శక్తి స్వరూపిణి. సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మికి ప్రతిరూపం. అందుకే ఆమెను తల్లిదండ్రులు మంగళ, శుక్రవారాలలో పుట్టింటి నుంచి పంపరు. అంతటి శక్తి గల సోదరి చేత రక్షాబంధనం కట్టించుకుంటే అరిష్టాలన్నీ తొలగి దేవతలందరి అనుగ్రహం కలిగి, సర్వజగద్రక…
Image
ఈ నెల 21న ఆకాశంలో అద్భుత దృశ్యం
ఈ నెల 21న ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కరించనుంది. ఆ రోజు సూర్యుడు మండుతున్న ఉంగరంలా వినువీధిన దర్శనమివ్వనున్నాడు. వలయాకార గ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది ఇదే తొలి సూర్యగ్రణం కావడం, అదీ కరోనా విలయంలో వస్తుండటంతో.. అందరిలో ఆసక్తి నెలకొంది. జూన్ 21న మరోసారి సూర్యగ్రహణం రాబోతోంది. ఆ రోజు ఉదయం 9 గంటల 15 నిమ…
Image
శూద్రులు - 4వ, భాగం - కుమ్మరి (కులం) - శాలివాహన
' కుమ్మరి (కులం)   ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా  బి గ్రూపులో 8వ కులము. ఈ కులాన్ని  కుమ్మర  ,  శాలివాహన  పేర్లతో కూడా ఈకులాన్ని పిలుస్తారు. మట్టితో  కుండలను  చేయువానిని  కుమ్మరి  ( Potter ) అందురు. కులాలుడు అన్న పదం కూడా సాహిత్యంలో వాడబడుతుంది. వీరి వృత్తిని  కుమ్మరం  ( Pot…
Image
శూద్రులు - చరిత్ర....... 3
గొల్లవారు:- (Golla) -  భారతదేశంలో పశువులను, గొర్రెలను, మేకలను మేపుకొని వాటిని జీవనాధారంగా కలిగియున్న కులము . అందులోని గొల్ల ( యాదవ ) అనేది ప్రాచీన కులము.  వేదవ్యాసుడు  వ్రాసిన మహాభారత కావ్యంలో  యాదవులు  చంద్రవంశపు క్షత్రియులు అని ప్రస్తావన ఉంది. వృషిణి అను తెగకు చెందిన యదు అను రాజుయొక్క సంతానమునకు …
Image