ఉపాద్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి
ఎస్సీ, ఎస్టే ఉపాద్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంపెల్లి భిక్షపతి డిమాండ్ మరోసారి కార్యవర్గ ఎంపిక  ఏకగ్రీవం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఫుడ్స్ చైర్మన్, మేడే రాజీవ్ సాగర్ వివాహ దినోత్సవ వేడుక ఉపాద్యాయ బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలని ఎస్సీ, ఎస్టే ఉపాద్యాయ సంఘం రాస్త్ర అధ్యక్షులు కొంపెల్లి భిక్షప…
Image
సద్దల చెరువుకు కొత్త శోభ - 72 లక్షల వ్యయంతో పైలాన్
సూర్యాపేట పట్టణానికి ఆహ్లాదానికి ఆదరువుగా ఉన్న సద్దల చెరువుకు మరో కొత్త శోభ జతకానున్నది. చెరువు మధ్యలో 100అడుగుల ఎత్తుతో ఒక కట్టడం దాని కింది భాగాన ఆహ్లాద కరమైన గార్డెన్, సేద తీరేందుకు ఒక క్యాంటీన్ ఇతర సౌకర్యాతో ఒక నిర్మాణానికి మంగళవారం శ్రీకారం చుట్టారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ పి.రామానుజుల రెడ్…
Image
మునుగోడు ప్రజలే నిర్ణయించుకోవాలి
మునుగోడు ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారా అని రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నదని మామా (మాల, మాదిగల) సమైక్య సమితి రాష్ట్ర అధ్యక్షులు డా,మేడే శాంతి కుమార్ మామా అన్నారు. మునుగోడు ఉపఎన్నిక సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఓ వ్యక్తి స్వలాభం, కాంట్రాక్టుల కోసం రాజీనామా చేస్తే వచ్చిన ఉప ఎన్నిక ఇది. గతంలో మతతత్…
Image
కర్ణాటకలో కల్లుకు కాటు.. గౌడన్నకు చేటు
కర్ణాటకలో కల్లుగీత వృత్తికి ఉరితాడు పేనిన బీజేపీ.. తెలంగాణలో వృత్తిదారులను ఆదుకుంటామంటూ ఉత్తమాటలు చెప్తున్నది. అక్కడ గీతవృత్తిపై నిషేధాన్ని కొనసాగిస్తూ..  ఇక్కడ గౌడన్నలకు గారడీలు చూపుతున్నది. రాష్ర్టానికో వైఖరితో వృత్తిదారులతో రాజకీయ క్రీడ ఆడుతున్నది. 2000 సంవత్సరంలో కల్లుగీత వృత్తిని, కల్లు అమ్మ…
Image
పెండింగ్ కేసుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి : డిజిపి మహేందర్ రెడ్డి
- - జిల్లా ఎస్పీలతో నేర సమీక్ష నిర్వహించిన డిజిపి - - సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులు క్లియర్ చేయాలని ఆదేశం - - కోర్టులలో శిక్షల శాతం పెరిగేలా పని చేస్తున్న నల్లగొండ ఎస్పీని అభినందించిన డిజిపి నల్లగొండ : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ…
Image
మాదిగ యూత్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పెరిక కరణ్ జయరాజ్ మాదిగ స్థానిక అంబేద్కర్ భవనంలో నిద్ర 
- మనువాద ఆలోచనతో చేసే మంద కృష్ణ మాదిగ దేవాలయపు దొంగ నిద్రలు మానుకోవాలని డిమాండ్... నల్లగొండ: మంద కృష్ణ మాదిగ మనువాద కుట్రకు వ్యతిరేకంగా మాదిగ యూత్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పెరిక కరణ్ జయరాజ్ మాదిగ స్థానిక అంబేద్కర్ భవనంలో నిద్ర చేస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ మాదిగ జేఏసీ…
Image
ఆగష్టు 15 వేడుకలపై హైకోర్టు మార్గదర్శకాలు జారీ
హైదరాబాద్ :  న్యాయ స్థానాల్లో ఆగష్టు 15 వేడుకలపై మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, పోలీసులు కూడా వైరస్ బారిన పడుతున్నారు. రోజు రోజు…
Image
నాటి నినాదం - నేటి అభివృద్ధి
ఆరేండ్ల నా తెలంగాణ ఓ పసి మొగ్గ. దేశ పటంలో ఒక కొత్త రాష్ట్రం. నాటి ఉద్యమ నాయకుడే నేటి తెలంగాణ ప్రభుత్వ అధినేత. బంగారు తెలంగాణ ప్రదాత, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి నాయకత్వంలో తెలంగాణ నేడు దేశానికే దిక్సూచి. ఏ రంగంలో ఐనా తెలంగాణ ఓ రోల్‌ మోడల్‌. మెట్ట పంటలతో నెట్టుకొచ్చిన భూములు నేడు హరిత సింగారాల మా…
Image
తెలంగాణ లో 45 వేలు దాటిన కరోనా కేసులు....ఒక్కటే భారీ ఊరట.....
తెలంగాణ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 45 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 1296 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల ఆరుగురు చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 45076 కి పెరిగింది. ఇప్పట్టివరకు రాష్ట్రంలో 32,438 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా డిశ్చార్జ్ రేటు అత్యధి…
Image
తెలుగు రాష్ట్రాల్లో...చల్లబడిన వాతావరణం. ..భారీ వర్ష సూచనలు
హైదరాబాద్ : తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా....మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల మేరకు...జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో.....తెలుగు రాష్ట్రాల్ల…
Image
గవర్నర్ తో సీఎస్, హెల్త్ సెక్రెటరీ భేటీ
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి శాంతకుమారి సమావేశమయ్యారు.రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితులు, కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పరీక్షలు, ప్రయివేటు ఆస్పత్రుల అధిక బిల్లులు, ప్రభుత్వ వైద్యం అందు…
Image
తెలంగాణ సైనికుడి వీరమరణం
రామగిరి(మంథని) : జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్ వద్ద సోమవారం తెల్లవారుజామున పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడిలో తెలంగాణ లోని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగెపల్లి గ్రామానికి చెందిన సైనికుడు శాలిగాం శ్రీనివాస్ (28) వీరమరణం పొందాడు.  శ్రీనివాస్ ఏడేళ్ల క్రితం సైన్యంలో చేరాడు. వివిధ ప్రాంతాల్లో విధులు నిర్…
Image
చీఫ్ సెక్రెటరీకి గవర్నర్ తమిళిసై పిలుపు....రాలేమంటూ చీఫ్ సెక్రటరీ జవాబు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించాలని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రాజ్ భవన్ కు రావాలని చీఫ్ సెక్రటరీకి, హెల్త్ సెక్రటరీకి రాజ్ భవన్ నుండి సమాచారం పంపించారు. అయి…
Image
తెలంగాణ లో కరోనా విజృంభణ:24 గంటల్లో రికార్డ్ స్థాయిలో కేసులు....
తెలంగాణ లో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ లో కరోనా కేసుల సంఖ్య 20 వేలు దాటిపోయింది. ఇక గడచిన 24 గంటల్లో తెలంగాణ లో 1892 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20, 462 కి చేరింది. ఇందులో 9984 కేసులు  యాక్టివ్ గా ఉండగా, 10195 మంది ట్రీట్మెంట్ …
Image
రైతుబంధుపై సర్కార్ గుడ్ న్యూస్
పెట్టుబడి పెట్టలేక ఇబ్బందులు పడుతోన్న రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని... రైతుబంధు పథకానన్ని తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు... అయితే, కొందరికి రైతు బంధు అందడంలేదు...బ్యాంకుకు సంబంధించి వివరాలు సరిగా లేకపోవడం....ఇతర  సాంకేతిక సమస్యలతో కూడా కొన్ని సార్లు ఇబ్బందులు వస్తున్నాయి...వ్యవసాయ…
Image
కొండపోచమ్మ కాల్వకు గండి
సిద్దిపేట: కొండపోచమ్మ జలాశయం కాల్వకు గండి పడింది. ఇటీవలే కొండపోచమ్మ జలాశయం నుంచి ఆలేరు నియోజకవర్గనికి నీరు విడుదల చేసారు. ఈక్రమంలో మంగళవారం ఉదయం 7 గంటలకు మర్కుక్ మండల శివారు వెంకటాపూరం వద్ద కొండపోచమ్మ సాగర్ కుడి కాలువకు గండి పడింది. దీంతో గ్రామంలోకి భారీగా వరదనీరు ప్రవహించింది. పంట పొలాలు, కూరగాయల …
Image
నింగికేగిన నక్షత్రం, దివంగత కల్నల్ సంతోష్ బాబుకు ఐపిబిపి శ్రద్ధాంజలి
- కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం - ఓదార్పు - తల్లిదండ్రులను పరామర్శించి, చిత్రపటానికి నివాళులర్పించిన ఇండియా  ప్రజా బంధు పార్టీ వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షులు, దేశభక్త డా. అద్దంకి స్వామిదాస్ రంజిత్ ఓఫీర్   సూర్యాపేట: భారతదేశ సరిహద్దు లద్దఖ్‌ సమీపంలోని గాల్వన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన దాడిలో వీర మ…
Image
కేసీఆర్ కు ఆర్మీ నుండి ప్రత్యేక ఆహ్వానం.!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆర్మీ నుండి ప్రత్యేక ఆహ్వానం అందింది. గాల్వాన్ ఘటనలో దేశం కోసం ప్రాణాత్యాగం చేసిన అమరుడు సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం చేసిన సాయానికి ఆర్మీ ఫిదా అయ్యింది. దాంతో డిప్యూటీ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ ఎం.ఎస్ పవార్ కేసీఆర్ కు రెండు పేజీల లేఖ రాశారు. కల్నల్ స…
Image
తెలంగాణ లో భారీగా పెరిగిన కేసులు.....24 గంటల్లో వేయికి చేరువలో
హైదరాబాద్ కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తూనే వుంది. గడచిన 24 గంటల్లో  985 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 12,349 కి చేరాయి. కరోనాతో ఇప్పటి వరకు కోలుకుని 4766 మంది డిశ్చార్జ్ కాగా 237 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7436 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. నేడ…
Image
రేపు నర్సా పూర్ కు సీఎం కేసీఆర్
నర్సా   పూర్: ఆరో విడత హరితహారం సందర్భంగా సీఎం కేసీఆర్ గురువారం మెదక్ జిల్లా నర్సా పూర్ చేరుకోనున్నారు. మెదక్ జిల్లా నర్సా పూర్ నుంచే హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అర్బన్ ఫారెస్ట్ పార్కులో మొక్కలు నాటి, హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బుధవారం …
Image