రు.46 కోట్లతో గన్నవరంలో వైయస్సార్ విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రానికి వ్యవసాయ శాఖ మంత్రి శంకుస్థాపన
విజయవాడ: రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నేడు గన్నవరంలో 46 కోట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వైయస్సార్ విత్తన పరిశోధన శిక్షణ కేంద్రానికి జిల్లా ఇన్చార్జి మినిస్టర్ రోజా, ఎమ్మెల్యే వంశీ తదితరులతో కలిసి శంకుస్థాపన చే…
