రు.46 కోట్లతో గన్నవరంలో వైయస్సార్ విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రానికి వ్యవసాయ శాఖ మంత్రి శంకుస్థాపన
విజయవాడ:  రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నేడు గన్నవరంలో 46 కోట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వైయస్సార్ విత్తన పరిశోధన శిక్షణ కేంద్రానికి జిల్లా ఇన్చార్జి మినిస్టర్ రోజా, ఎమ్మెల్యే వంశీ తదితరులతో కలిసి శంకుస్థాపన చే…
Image
ఘనంగా ముగిసిన హోలీ
హోలీ’  వస్తుందంటే చాలు.. దేశమంతా పండుగే. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని ‘హోళికా పుర్ణిమ’గా కూడ వ్యవహరిస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర…
Image
తెలంగాణా ఉద్యమకెరటం.. పోరాటం ఆయన నైజం: మహా నాయకుడు కేసీఆర్
కేసీఆర్ .. ఈ పేరు తెలియని వారు ఉండరు. తెలంగాణ రాష్ట్రంలో చిన్నపిల్లవాడిని అడిగినా కేసీఆర్ గురించి టక్కున చెప్పేస్తాడు. అంతగా ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే పేరు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటంలో తన ప్రాణాన్నే పణంగా పెట్టి ఉద్యమాన్ని నడిపించిన మహా నాయకుడు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణను …
Image
సీఎంలకు ప్రధాని ఫోన్: కేసీఆర్, జగన్ లతోనూ మాట్లాడిన మోడీ....ఉలిక్కిపడ్డ అధికార వర్గాలు
ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం పలువురు ముఖ్యమంత్రులకు ఫోన్ కాల్ చేశారు. వీరిలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ కూడా ఉన్నారు. దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న తరుణంలో  ప్రధాని స్వయంగా....ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఫోన్ చేయడంతో  ఆయా రాష్ట్రాల అధికార వర్గాలు ఉలిక్కిపడ్డాయి.  దీంతో దేశంలో …
Image
ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక మండలి సదస్సులో మోదీ ప్రసంగం హైలైట్స్
న్యూఢిల్లీ : ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక మండలి వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. కరోనాపై పోరాటంలో భారత్ ప్రపంచ దేశాలకు అండగా నిలిచిందని, 150 దేశాలకు మందులు, వైద్య సామాగ్రిని అందించిందని మోదీ చెప్పారు. కరోనాపై పోరును భారత్ ప్రజా ఉధ్యమంగ…
Image
సరిహద్దుల భద్రతకు ఇజ్రాయెల్ డ్రోన్లు
దిల్లీ: సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. నిరంతర నిఘా పెట్టేందుకు, దాడి చేసేందుకు ఆయుధ సామగ్రిని పెంచుకుంటుంది. ఇందుకోసం ఇజ్రాయెల్ నుంచి హిరాన్ నిఘా డ్రోన్లు, స్పైక్ యాంటీ ట్యాంక్ ఆధారిత క్షిపణులను దిగుమతి చేసుకోనుంది. వైమానిక, నౌకాదళం…
Image
భారత్ లో కరోనా వ్యాక్సిన్ ఎప్పటికి వస్తుందో తేల్చి చెప్పేశారు....!
2021లో పు కరోనా వ్యాక్సిన్ సాధ్యం కాదని తేల్చి చెప్పిన ప్రభుత్వ టాప్ సైంటిస్ట్స్  న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి  కేంద్ర ప్రభుత్వ శాస్ర్త, సాంకేతిక విభాగ శాస్త్రవేత్తలు కీలక విషయాన్ని వెల్లడించారు. 2021 లోపు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం సాధ్యం కాదని పార్లమెంటరీ స్టాండిం…
Image
జులై, ఆగష్టు, సెప్టెంబర్.... మూడు నెలల పాటు గ్యాస్ ఫ్రీ
కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కేంద్రం శుభవార్త చెప్పింది. కరోనా సమయంలో భారత ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద మహిళలకు మూడు నెలల పాటు గ్యాస్ ను ఉచితంగా అందించనుంది. ముఖ్యంగా ఉజ్వల్ యోజన పథకంలో ఉన్న మహిళలకు ఇప్పటికే మూడు నెలల పాటు గ్యాస్ ఉచితంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ స్కీమ్ ను…
Image
రాహుల్ చెప్పిన 3 ప్రభుత్వ వైఫల్యాలివే!
వైఫల్యాలపై హార్వెర్డ్ బిజినెస్ స్కూల్ కు   ఇవే కేస్ స్టడీలంటూ ఎద్దేవా దిల్లీ: కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పై మరోసారి విరుచుకుపడ్డారు. నోట్లరద్దు, జీఎస్టీ అమలును విఫల ప్రయోగాలుగా అభివర్ణించిన ఆయన తాజాగా కోవిడ్-19 నియంత్రణలోనూ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. …
Image
ఇవాళ భారత్ శక్తి సామర్ధ్యాలు అజేయం: మోదీ
లద్దాఖ్: సరిహద్దుల్లో మీరు ఉండబట్టే దేశం మొత్తం నిశ్చితంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ జవాన్లనుద్దేశించి  అన్నారు. ప్రపంచం మొత్తానికి భారత్ శక్తి సామర్ధ్యాలు నిరూపించామని కొనియాడారు. లద్దాఖ్ లో మోదీ ఈరోజు ఆకస్మికంగా పర్యటించారు. అక్కడి పరిస్థితులపై సమీక్షించారు. అనంతరం సైనికులనుద్దేశించి ప్రసంగించార…
Image
మోదీ నిజాలు చెప్పాలి:రాహుల్ గాంధీ
గల్వాన్ ఘటనపై కొనసాగిన విమర్శలు దిల్లీ: గల్వాన్ వ్యాలీలోని భారత్ భూభాగంలోకి చైనా దళాల చొరబాటు, సైనికులపై దాడి ఘటనపై రాహుల్ గాంధీ శుక్రవారం సైతం ప్రభుత్యంపై విమర్శలు కొనసాగించారు. భారత్ భూభాగంలోకి చైనా దళాలు ప్రవేశించకపోతే ఘర్షణలు ఎలా జరిగాయని 20 మంది సైనికులతో సహా ఓ కమాండింగ్ అధికారి ఎలా మరణించారని…
Image
భారత్, చైనా కమాండర్ స్థాయి చర్చలు సఫలం
భారత్, చైనా కమాండర్ స్థాయి చర్చలు సఫలం అయ్యాయి. సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించే దిశగా దేశాలు చర్యలు చేపట్టాయి. దీంతో వివాదాస్పద ప్రాంతంలో బలగాలను వెనక్కితీసుకోవడానికి రెండు దేశాలు అంగీకారం తెలిపాయి. దీంతో త్వరలోనే బలగాల ఉపసంహరణ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆర్మీ చీఫ్ నరవనే లడక్ ప్రా…
Image
ఈశాన్య భారతంలో భూకంపం
ఐజ్వాల్: ఈశాన్య భారతంలో భూకంపం సంభవించింది. మిజోరం, మేఘాలయ, మణిపూర్ లో సాయంత్రం 4 గంటల 16 నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చాయి. ఐజ్వాల్ కు 25 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని గుర్తించారు. రిక్టర్ స్కెలుపై తీవ్రత 5.1 గా నమోదైంది. మిజోరంలో  రెండ్రోజుల క్రితమే 5 తీవ్రతలో భూకంపం వచ్చింది. 48 గంటల్లోనే…
Image
భారత్- చైనా మధ్య మరోసారి చర్చలు
దిల్లీ: తూర్పు లద్దాఖ్ లో వివాదంపై భారత్-చైనా మధ్య మరోసారి చర్చలు జరుగుతున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ఈరోజు ఉదయం11:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైనట్లు సమాచారం. గాల్వాన్ లోయ తమదేనంటూ చైనా బుకాయించడంతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఇరు వర్గాల మధ్య దాడుల తర్వాత ఈ నెల 6న చివారిసారి మేజర్ జనరల…
Image
సాయుధ దళాలకు అత్యవసర నిధులు
అమీతుమీకి సిద్ధం! న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదం తీవ్రతరమైన నేపధ్యంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా దీటుగా స్పందించేందుకు రక్షణ దళాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణ అవసరాల కోసం ప్రత్యేక నిధిని ప్రకటించింది. 500 కోట్ల రూపాయలలోపు ఎలాంటి ఆయుధ సంపత్తిని సమకూర్చుకునేందుకు రక్షణ దళాలకు ఆర్థిక అధికారాలను కట్టబెట…
Image
మోదీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
చైనా విషయం లో యావత్ దేశమంతా ఒక్కటై ప్రధాని మోదీ వైపు నిలబడితే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రం సంచలన ఆరోపణలు చేశారు. ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. చైనా దూరాక్రమనకు ప్రధాని మోదీ లొంగిపోయారంటూ విమర్శలు చేశారు. మన భూభాగాన్ని చైనాకు అప్పగించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.…
Image
చైనాతో ఉద్రిక్తతల వేళ రష్యాకు బయలుదేరిన భారత సైనికులు.... ఎందుకంటే?
న్యూఢిల్లీ: త్రివిధ దళాలకు చెందిన 75 మంది భారత సైనికులు రష్యాకు బయలుదేరారు. ఈ నెల 24 న మాస్కో రెడ్ స్క్వెర్ వద్ద జరిగే 75 వ విక్టరీ డే ఉత్సవాల్లో వీరు పాల్గొంటారు. ఇందుకోసం భారత సైనికులు కటీన శిక్షణ తీసుకున్నారు. కోవిడ్ వేళ అనేక జాగ్రత్తలు తీసుకుంటూ వీరు శిక్షణ తీసుకున్నారని సైన్యం తెలిపింది. విక్ట…
Image
టెంట్‌ వద్ద జరిగిన గొడవే భారత్‌-చైనా జవాన్ల మధ్య ఘర్షణకు కారణమా?
భారత్‌-చైనా జవాన్ల మధ్య ఘర్షణ, పలువురి మృతికి దారితీయడానికి టెంట్‌ వద్ద జరిగిన గొడవే కారణమని సమాచారం. వాస్తవాధీన రేఖకు(ఎల్‌ఏసీ) ఇటువైపున భారత భూభాగంలోనే చైనా సైనికులు టెంట్‌ ఏర్పాటు చేశారు. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో భారత భూభాగంలో పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 అనే చోట చైనా పీపుల్స్‌ లిబర…
Image
కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు సూర్యాపేట వ్యవసాయక్షేత్రంలో పూర్తి - (సచిత్ర మాలిక)
సంతోష్‌బాబు పార్థివదేహాన్ని చితిపైకి చేర్చుతున్న ఆర్మీ అధికారులు, తండ్రి ఉపేందర్‌, భార్య సంతోషి, కుమారుడు అనిరుధ్‌ విలపిస్తున్న సంతోష్‌ చెల్లెలు శృతి, భార్య సంతోషి సూర్యాపేట : భారతదేశ సరిహద్దు లద్దఖ్‌ సమీపంలోని గాల్వన్‌ లోయలో సోమవారం చైనా సైనికులతో జరిగిన దాడిలో మృతిచెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్‌…
Image