వచ్చాడు.... విసిరాడు....
జావెలిన్‌ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా ఒక్కటే త్రో చేసి 89.34 మీటర్లతో టాప్ ప్లేస్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లోనే కిశోర్ జెనా ఔట్‌ రేపు రాత్రి ఫైనల్ పోటీలు తన రాక కోసం ఎదురు చూస్తున్న అభిమానులందరినీ జావెలిన్ త్రో ఒలింపిక్, వరల్డ్ చాంపియన్‌ నీరజ్‌ చోప్రా ఖుషీ చేశాడు. పారిస్ గేమ్స్‌లో దేశ స్వర్ణ ఆశలు మోస్త…
Image
లంక బౌలర్ డిఫరెంట్ బౌలింగ్​తో హైలైట్
భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టీ20లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఒక లంక బౌలర్ డిఫరెంట్ బౌలింగ్​తో హైలైట్​గా నిలిచాడు. సాధారణంగా ఏ బౌలర్ అయినా కుడి చేతితో బౌలింగ్ చేస్తారు లేదా ఎడమ చేతితో బౌలింగ్ చేస్తారు. కానీ ఈ మ్యాచ్​లో లంక స్పిన్నర్ కమిందు మెండిస్ మాత్రం రెండు చేతులతో బంతులు వేసి అందర్…
Image
మోతెక్కనున్న మోదీ స్టేడియం: రేపే ఐపీల్ ప్రారంభం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కర్టన్ రైజర్ వేడుకలో ఈ సారి తారలు తళుక్కున మెరవనున్నారు. సౌత్ హీరోయిన్లు రష్మిక మందన్న, తమన్నా భాటియా తమ అందాలతో వీక్షకులను కనువిందు చేయనున్నారు. వర్ధమాన గాయకుడు అరిజిత్ సింగ్ తన గానామృతంతో ఐపీఎల్ ప్రేక్ష…
Image
తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం... క్లాస్ హాఫ్ సెంచరీతో ట్రోల్స్‌కి చెక్ పెట్టిన కెఎల్ రాహుల్...
ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫస్ట్ వన్డేలో భారత్ 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో ఆలౌట్ అయ్యి 188 రన్స్ చేసింది. టి 20, టెస్టుల్లో వరుసగా ఫెయిల్ అవుతూ టీమ్‌లో చోటు కూడా కోల్పోయిన కెఎల్ రాహుల్, వన్డేల్లో మాత్రం తన క్లాస్ చూపిస్తు…
Image
అ'స్పిన్‌' మాయాజాలం.. టీమ్‌ఇండియాకు ఇన్నింగ్స్‌ విజయం
నాగ్‌పూర్‌: బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో టీమ్‌ఇండియాకు అదిరే ఆరంభం లభించింది. నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆసీస్‌పై భారత్‌ ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.   321/7 (తొలి ఇన్నింగ్స్‌) ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌.. మరో 79 పరుగులు జోడించి 400 పరు…
Image
నా నిరీక్షణకు ఫలితం దక్కింది.. అతని వల్లే ఈ స్థాయికి వచ్చా: కెఎస్ భరత్
నా నిరీక్షణకు ఫలితం దక్కింది.. అతని వల్లే ఈ స్థాయికి వచ్చా: కెఎస్ భరత్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయడంపై టీమిండియా వికెట్ కీపర్, తెలుగు తేజం కెఎస్ భరత్ సంతోషం వ్యక్తం చేశాడు. తన సుదీర్ఘ నిరీక్షణకు ఫలితం దక్కిందన్నాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, కోచ్‌లతో అండతోనే తాను ఈ స్థాయికి చేరుకోగలిగా…
Image
ఒకే ఓవర్‌తో ఓవర్‌నైట్‌ స్టార్‌డమ్‌.. టీమిండియా తొలి టీ20 ప్రపంచకప్‌ హీరో.. ఆఖరి మ్యాచ్‌ ఆడిన 16 ఏళ్లకు రిటైర్మెంట్‌
జోగిందర్‌ శర్మ.. ఒకే ఓవర్‌తో ఓవర్‌నైట్‌ హీరో అయిపోయిన ఈ మీడియం పేసర్‌ క్రికెట్‌ అభిమానులకు బాగా గుర్తుంటాడు. 2007 టీ ప్రపంచకప్‌ ఫైనల్‌లో పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాటర్‌ మిస్బా ఉల్‌ హక్‌ను అతను ఔట్‌ చేసిన తీరు చరిత్రలో నిలిచిపోతుంది.  నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ పోరులో పాక్‌పై 5 పరుగుల తేడాతో విజయం …
Image
ఆరంభం అదిరింది.. న్యూజిలాండ్‌పై టీమిండియా విజయం
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలివన్డేలో టీమ్ఇండియా ఘనవిజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 349 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో 49.2 ఓవర్లలో కివీస్ 337 పరుగులకు ఆలౌటైంది. ఇండియా బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్(208)పరుగులతో అదరగొట్టగా.. బౌలర్ సిరాజ్ 4 వికెట్లు తీశాడు. కాగా.. …
Image
సెంచరీ ఇన్నింగ్స్‌తో అగ్రస్థానంలోకి విరాట్ కోహ్లీ.. బద్దలైన సచిన్, రిచర్డ్స్ రికార్డులు..
సెంచరీ ఇన్నింగ్స్‌తో అగ్రస్థానంలోకి విరాట్ కోహ్లీ.. బద్దలైన సచిన్, రిచర్డ్స్ రికార్డులు.. భారత్-శ్రీలంక మధ్య జరిగిన మూడో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతం చేశాడు. తిరువనంతపురంలో జరిగిన చివరి మ్యాచ్‌లో 166 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో వన్డే క్రికెట్‌లో 46వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు…
Image
2023 వరల్డ్‌కప్‌.. టీమిండియాకు వాళ్లే అసలైన ఆయుధాలా?
2023 వరల్డ్‌కప్‌.. టీమిండియాకు వాళ్లే అసలైన ఆయుధాలా? 2023 వన్డే ప్రపంచ కప్ దగ్గర పడుతుండడంతో చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకి వస్తున్నాయి. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌నకు భారత్‌ ఆతిథ్యం ఇస్తోన్న సంగతి అందరికీ తెలిసినదే.  దాంతోనే ఈసారి టీమ్ ఇండియాపై భారీ అంచనాలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అంతకు మునుపు 20…
Image
క్రికెట్ చరిత్రలోనే థ్రిల్లింగ్ ఓవర్
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ. అదే చివరి వరకూ ఆ టెన్షన్ కొనసాగితే ఆ కిక్కే వేరు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అదే జరిగింది. చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేని విధంగా సాగిందీ టీ20 ప్రపంచకప్ మ్యాచ్. ఎంతో  ఉత్కంఠతతో ఈ  మ్యాచ్   చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగ…
Image
ఉత్కంఠ పోరులో పాకిస్తాన్‌పై భారత్‌ ఘన విజయం
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ. అదే చివరి వరకూ ఆ టెన్షన్ కొనసాగితే ఆ కిక్కే వేరు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అదే జరిగింది. చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేని విధంగా సాగిందీ టీ20 ప్రపంచకప్ మ్యాచ్. అయితే చివరి బంతికి విజయం భారత్‌నే వరించింది. టాస్ ఓడి బ్యాట…
Image
ఆస్ట్రేలియాపై భారత్‌ విజయం
హైదరాబాద్‌: రాజ్‌కోట్‌ వేదికగా ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య జరిగిన రెండో వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. అనంతరం 341 రన్స్‌ విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 49.1 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్‌ …
Image
ఈ దశాబ్దంలో అత్యుత్తమ జట్టు భారత్‌
రెండు దశాబ్దాల్లో మెరుగైన టీమిండియా ఇంటర్నెట్‌డెస్క్‌: ఒక ప్రపంచకప్‌, రెండు సెమీఫైనల్స్‌.. ఒక ఛాంపియన్స్‌ ట్రోఫీ, ఒక రన్నరప్‌.. ఇది టీమిండియా ఈ దశాబ్దంలో కొనసాగిన తీరు. 2010 జనవరి 1 నుంచి 2019 డిసెంబర్‌ 22 (ఈ ఏడాది ఆదివారం ఆడిన చివరి వన్డే) వరకు టీమిండియా మొత్తం 249 వన్డేలాడింది. అందులో 157 విజయాలు…
Image
శ్రీలంక ,ఆస్ట్రేలియాతో సిరీస్ లకు భారత్ జట్టు ప్రకటన : ఇద్దరు రీఎంట్రీ ,ఇద్దరికి విశ్రాంతి
వచ్చే ఏడాది జనవరిలో స్వదేశంలో శ్రీలంక తో జరుగనున్న టీ 20సిరీస్ కు అలాగే ఆస్ట్రేలియా తో జరుగనున్న వన్డే సిరీస్ కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. గత కొంతకాలంగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కు శ్రీలంక తో టీ 20 సిరీస్ కు విశ్రాంతినివ్వగా షమీకి ఏకంగా రెండు సిరీస్ లకు వి…
Image
టీమిండియా అద్భుత విజయం
విండీస్‌పై వరుసగా పదో సిరీస్‌ గెలుపు కటక్‌: వెస్టిండీస్‌తో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించింది. దీంతో ఆ జట్టుపై వరుసగా పది సిరీస్‌లు గెలిచి చరిత్ర సృష్టించింది. 316 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి 48.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది…
Image