తెలంగాణ లో మరో 1478 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణ లో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే 1478 కొత్త కేసులు వెలుగుచూశాయి. వీటిలో కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే  806 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజా గతకాలంలో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 43, 496 కి చేరగా...ప్రస్తుతం 13, 389 మం…
Image
తెలంగాణ లో కొత్తగా 1,676 కరోనా కేసులు..... 10 మంది మృతి
హైదరాబాద్ : తెలంగాణ లో కొత్తగా 1,676 కరోనా కేసులు నమోదు కాగా 10 మంది మృతి చెందారు. ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41, 018 కి చేరింది. కరోనా సోకి మొత్తం 396 మంది చనిపోయారు. ఇప్పటివరకూ కోలుకుని 27,295 మంది డిశ్చార్జ్ కాగా గురువారం 1296 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,328 యాక్ట…
Image
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.... ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా టెస్టులు, చికిత్స ఫ్రీ
కరోనా టెస్టులు, చికిత్స విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్.... ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా టెస్టులు, కరోనా   ట్రీట్ మెంట్ ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కరోనా టెస్టులు, చికిత్స ఉచితంగా అందించేలా ముఖ్యమంత్రి…
Image
తెలంగాణ లో కరోనా కేసులు 1550.... తొమ్మిది మంది మృతి..!
హైదరాబాద్: తెలంగాణ లో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో ( ఈ రోజు సాయంత్రం ఐదు వరకు ) రాష్ట్ర వ్యాప్తంగా 1,550 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 36,221 కి చేరింది. గత 24 గంటల్లో 11,525 పరీక్షలు చేయగా....ఇప్పటివరకు 1,81,849 పరీక్షలు చేశారు. ప్…
Image
తెలంగాణ లో కొత్తగా 1,269 కరోనా కేసులు
హైదరాబాద్:  తెలంగాణ లో కరోనా విజృంభన కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 1,269 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 34,671 కు చేరింది. ఇవాళ ఒక్కరోజే ఎనిమిది మంది కరోనాతో మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే ఆదివారం రోజున ఆస్పత్రుల నుంచి 1,563 మంది కోలుకుని డిశ్చా…
Image
తెలంగాణ లో కరోనా...33 వేలు దాటిన కేసులు
వెల్లడించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హైదరాబాద్: తెలంగాణ లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా 1,178 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 736, రంగారెడ్డి లో 125,  మేడ్చల్ లో 101 కేసులు....ఇతర ప్రాంతాల్లో మిగిలిన కేసులు నమోదయ్య…
Image
తెలంగాణ లో ఇవాళ ఒక్కరోజే 1278 కరోనా కేసులు నమోదు
హైదరాబాద్:  ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తెలంగాణ లో రోజురోజుకూ విస్తరిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 1278 కేసులు నమోదయ్యాయి. ఇవాళ  8 మంది కరోనాతో మరణించారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే…
Image
గ్రేటర్ లో భయం భయం
హైదరాబాద్ : గ్రేటర్ లో కరోనా కోరలు చాస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. మాలక్ పేట్ లో 23 మందికి కరోనా సోకింది. మల్కాజిగిరి లో 12 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారించారు. బాలానగర్ ఫిరోజ్ గూడలో ర్యాపిడ్ యాంటీజేన్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈరోజు 59 మందికి పరీక్షలు నిర…
Image
తెలంగాణ లో కొత్తగా 1924 కరోనా కేసులు
తెలంగాణ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1924 కేసులు నమోదు కాగా....11 మంది మరణించారు. ఇక కొత్తగా 992 మంది కొలుకున్నారని బులిటెన్ విడుదల చేసింది ఆరోగ్య శాఖ. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 29536 కి చేరింది. ఇందులో 17 వేల…
Image
తెలంగాణలో మరోసారి భారీగా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి భారీగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1879 కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1422 కేసులు వచ్చినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ లో పేర్కొంది. ఇవాళ మరో ఏడుగురు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27,612 కి చేరగా.....మొ…
Image
పండ్లు, కూరగాయల శుభ్రతకు సూచనలు
కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. ఆ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు పలు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వైరస్ ఎలా.? ఎప్పుడు.? వ్యాప్తి చెందుతుందో ఎవరికీ అంతుచిక్కట్లేదు. ఈ తరుణంలో మనం రోజూ ఉపయోగించే పండ్లు, కూరగాయల ద్వారా కరోనా సోకుతుందని అనుమా…
Image
తెలంగాణ లో తగ్గని కరోనా కేసులు.....సోమవారం ఒక్క రోజే....
హైదరాబాద్ : తెలంగాణ లో కొత్తగా 164 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సోమవారం కరోనాతో తొమ్మిది మంది చనిపోయారు. హైదరాబాద్ పరిధిలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారి 133 కాగా, మేడ్చల్ లో ఆరుగురు, రంగారెడ్డి జిల్లాలో ఆరుగురు, సంగారెడ్డి జిల్లాలో నలుగురు, నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు, మహబూబ్ నగర్, కరీ…
Image
వ్యాధినిరోధకశక్తిని బలహీనపరిచే దురలవాట్లు
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో వ్యాధి నిరోధక శక్తి అనే అంశం విస్తృతంగా చర్చకు వస్తోంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలంటే ఏంచేయాలి? ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? జీవనశైలిలో మార్పులు ఎలాంటివి చేసుకోవాలి? అలవాట్లతో ఇలాంటి వైరస్‌ను ఎలా దూరం పెట్టొచ్చు? అనే అంశాలపై ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున…
Image
COVID-19కు మరో 2 ప్రధాన లక్షణాలను తెలిపిన కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ
కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ శనివారం మేజర్ అప్‌డేట్ ఇచ్చింది. COVID-19కు మరో 2 ప్రధాన లక్షణాలను వెల్లడించింది. ముందుగా సూచించిన 6లక్షణాలే కాకుండా ఇవి ఉన్నా కరోనాగా అనుమానించవచ్చని నిర్ధారించింది. చాలా కేసుల్లో శ్వాస సంబంధిత సమస్యలే వస్తాయని ఈ లక్షణాలు తక్కువ కనిపిస్తాయని పేర్కొంది. ఇతర లక్షణాలు: > …
Image
తెలంగాణలో విజృంభించిన కరోనా... మంగళవారం ఒక్కరోజే...
హైదరాబాద్ : తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే 178 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆరుగురు మృతి చెందారు. ఇప్పట్టివరకు 3,920 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మంగళవారం జీహెచ్ఎంసీలో 143, రంగారెడ్డి లో 15, మేడ్చల్ లో 10, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్ లో రెండేసి, జగిత్యాల, కొమురం భీమ్, సిరిసిల్ల, వరంగ…
Image
తెలంగాణలో 206 కేసులు.. 10 మరణాలు
హైదరాబాద్ : తెలంగాణ లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకీ కోవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 206 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన కేసులతో పోల్చితే ఇదే అత్యధికం కావడం గమనార్…
Image
భౌతిక దూరం పాటించకపోతే మరింత ప్రమాదం : నల్లగొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్
కరోనా వైరస్ కట్టడి లక్ష్యంగా రద్దీగా ఉండే ప్రాంతాలపై మరోసారి దృష్టి సారించారు జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్.... ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు సడలించిన క్రమంలో కూరగాయల మార్కెట్లు, బ్యాంకులు, సూపర్ మార్కెట్లు తదితర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి (నేడు) శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. - - ప్రకాశం…
Image
వైరస్ ఇప్పట్లో పోయేది కాదు..
హైదరాబాద్ : అనేక దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయని సడలింపులు ఇస్తుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మహమ్మారి ఇప్పట్లో పోయేదికాదని, సడలింపులు ఇచ్చినా ప్రజలు తమ జాగ్రత్త తాము చూసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. యూరప్ దేశాల్లోనే కాకుండా ఇతర ఖండాల్లోనూ అనేక దేశాల్లో భౌతి…
Image
సోమవారం నుంచి జాగ్రత్త సుమా... ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం సలహా.....
* కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి గైడ్ లైన్స్ * మొత్తం 40 అంశాలతో సలహా సూచనలు * జీవో నంబర్ 75 విడుదల సోమవారం నుంచి మరిన్ని లాక్ డౌన్ నిబంధనలు తొలగిపోనున్న వేళ, ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొన్ని సూచనలు ఇచ్చింది. మొత్తం 40 అంశాలను పొందుపరుస్తూ, సవివరమైన సలహా సూచన…
Image
యాదాద్రిలో కరోనా మరణం.. భయంతో వణికిపోతున్న జనం..
తెలంగాణలో మొన్నటి వరకు గ్రీన్ జోన్ గా యాద్రాద్రి జిల్లా ఉంది. అయితే ఇటీవల ముంబాయి నుంచి వలస కార్మికులు రావడంతో భువనగిరిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత ఒకటీ రెండు కేసులు ఇక్కడ కూడా మొదలు కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. తాజాగా యాదాద్రి జిల్లాలో తొలి కరోనా మరణంనమోదైంది. జిల్లా రాజాపేట మండలం …
Image