మహా కుంభమేళ లో భక్త సముద్రం
హైదరాబాద్ : (ధర్మఘంట ) :ట్రూ న్యూస్  ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళ చరిత్ర సృష్టించింది. కేవలం 24 రోజుల్లో ప్రపంచ చరిత్రలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన ఈ మహా కుంభమేళ జనవరి 13న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ కుంభమేళకు అన్ని రాష్ట్రాలు…
Image
జాతర లో ఫ్లేక్సీ గత్తరలేపుతున్నది
హైదరాబాద్ : (ధర్మఘంట): ట్రూ న్యూస్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అటు ఏపీలో.. ఇటు తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య జోరుగా విమర్శల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో అయితే.. కేసులు, అరెస్టులు, విచారణలో హాట్ హాట్‌గా రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో.. రెండు తెలుగు…
Image
సర్పంచ్ ఎన్నికలకు సిద్ధం అవ్వండి
హైదరాబాద్ : ధర్మఘుంట ట్రూన్యూస్ :  తెలంగాణలో గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల ఫీవర్ మెుదలైంది. గ్రామాల్లో ఏ నలుగురు ఓ చూట గూమి కూడినా ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. సర్పంచ్‌గా పోటీ చేయాలనుకుంటున్న వారు గ్రా…
Image
జగన్ దంపతులు లండన్ ప్రయాణం
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్‌ భారతితో కలిసి ఇవాళ లండన్‌ వెళ్లనున్నారు.. ఈ రోజు ఉదయం బెంగళూరు నుంచి లండన్‌ బయల్దేరనున్నారు.. ఈ నెల 16వ తేదీన జగన్‌ దంపతుల చిన్న కూతురు వర్ష కాన్వకేషన్‌ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో.. మరోసారి…
Image
సంక్రాంతి సంబరాలలో ప్రధాని నరేంద్ర మోడీ కిషన్ రెడ్డి ఇంటిలో ఆనందం హేళా
హైదరాబాద్ : (ధర్మఘంట): ట్రూ న్యూస్  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి సైతం హాజరయ్యారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, శ్రీనివాస వర్మ, మెగాస్టార్ చిరంజీవి.. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ సంస్కృతి…
Image
పసుపు రైతుల కళ్ళల్లో ఆనందం నింపిన పసుపు బోర్డు
నిజామాబాద్ /  హైదరాబాద్‌ (ధర్మఘుంట)  ట్రూన్యూస్:  నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు మంగళవారం ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ మేరకు సోమవారం కేంద్రం ఓ ప్రకటన చేసింది. అలాగే జాతీయ పసుపు బ…
Image
భోగి పండుగ విశేషాలతో ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి ముందురోజు భోగి
హైదరాబాద్ : (ధర్మఘంట) : ట్రూ న్యూస్    భోగి పండుగ  అనునది ఆంద్రులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఆంధ్రులు పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది.  ‍  రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా …
Image
స్వామి వివేకానంద జన్మదినాన్ని "జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం
స్వామి వివేకానంద 1863 జనవరి 12న కలకత్తాలో (ప్రస్తుతం కోల్‌కతా) జన్మించారు. స్వామి వివేకానంద (Swami Vivekananda) చిన్ననాటి పేరు నరేంద్ర నాథ్ దత్. చిన్నతనం నుంచి ఆధ్యాత్మికతపై మక్కువ. 1881లో వివేకానంద రామకృష్ణ పరమహంసను కలుసుకున్నారు. ఆయన వివేకానందుని గురువు అయ్యారు. తన గురువు రామకృష్ణ ప్రభావంతో 25 ఏళ…
Image
‘అనంత’ అజ్ఞానంలో... అనంత శ్రీరామ్ ఉన్నాడు
హైదరాబాద్ (ధర్మఘంట): ‘అనంత’ అజ్ఞానంలో సినీపాటల రచయిత, కవి అనంత శ్రీరామ్ ఉన్నాడని మామా (మాల,మాదిగల) సమైక్య సమితి జాతీయ అధ్యక్షులు డా. మేడే శాంతి కుమార్ మామా అన్నారు. శనివారం ఆయన నివాసంలో ధర్మఘంట'తో మాట్లాడుతూ తెలంగాణలోని అన్నిరంగాలు కుల, మతాలకతీతంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. సినీరంగంలో మొన్నీమధ…
Image