దేశంలో క్రైస్తవులకు రక్షణ కరువు
పాస్టర్ ప్రవీణ్ పగడాల, అడ్వకేట్ ఇజ్రాయల్ మరణం బాధాకరం వీరి హత్యలపై నిష్పాక్షంగా విచారణ జరగాలి కావాలనే తెలంగాణలో క్రైస్తవుల మీద వివక్ష చూపుతున్నారు నానాటికి పెరుగుతున్న క్రైస్తవుల హత్యలు ఆందోళనకరం తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ హైదరాబాద్: 27 మార్చి 2025 (ధర్మ…