అంబేద్కర్ అభయహస్తం డిక్లరేషన్.ను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలుచేయాలి
దళిత గిరిజన ఆదివాసి జేఏసీ డిమాండ్ మాజీ మంత్రి వర్యులు మోత్కుపల్లి నర్సింహులు కి మొదటి ఆహ్వాన పత్రిక ను అందించిన దళిత గిరిజన ఆదివాసి జె. ఏ. సి నాయకులు హైదరాబాద్:  అంబేద్కర్ అభయ హస్తం సాధనకోసం డిక్లరేషన్ పై దళిత గిరిజన ఆదివాసి జె. ఏ. సి జూన్ 26 న హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు నిర్వహిస్…
Image
దేశంలో క్రైస్త‌వుల‌కు ర‌క్ష‌ణ క‌రువు
పాస్ట‌ర్ ప్ర‌వీణ్ ప‌గ‌డాల‌, అడ్వ‌కేట్ ఇజ్రాయ‌ల్ మ‌ర‌ణం బాధాకరం వీరి హ‌త్య‌ల‌పై నిష్పాక్షంగా విచార‌ణ జ‌ర‌గాలి కావాల‌నే తెలంగాణలో క్రైస్త‌వుల మీద వివ‌క్ష చూపుతున్నారు నానాటికి పెరుగుతున్న క్రైస్తవుల హత్య‌లు ఆందోళ‌న‌క‌రం తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మ‌న్ మేడే రాజీవ్ సాగ‌ర్  హైదరాబాద్:  27 మార్చి 2025 (ధర్మ…
Image
"హై ఆల్టిట్యూడ్ మెడల్" కి ఎన్నికైన కరీంనగర్ సైనికుడు
కరీంనగర్ (ధర్మఘంట): ఆర్మీలో వేల మంది సైనికులు దేశ సరిహద్దుల్లో వివిధ ప్రదేశాల్లో పని చేస్తుంటారు. అలా పనిచేసే ప్రదేశాల్లో అత్యంత క్లిష్టమైన ఏరియా హిమాలయాలు. రక్తం గడ్డ కట్టుకుని పోయే మైనస్ డిగ్రీల చలిలో డ్యూటి చేయడమంటే ప్రాణాలతో చెలగాటమే. అలాంటి హిమాలయాల్లో 9000  అడుగుల పైన ఎత్తులో డ్యూటి చేయడమంటే…
Image
మహా కుంభమేళ లో భక్త సముద్రం
హైదరాబాద్ : (ధర్మఘంట ) :ట్రూ న్యూస్  ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళ చరిత్ర సృష్టించింది. కేవలం 24 రోజుల్లో ప్రపంచ చరిత్రలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన ఈ మహా కుంభమేళ జనవరి 13న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ కుంభమేళకు అన్ని రాష్ట్రాలు…
Image
జాతర లో ఫ్లేక్సీ గత్తరలేపుతున్నది
హైదరాబాద్ : (ధర్మఘంట): ట్రూ న్యూస్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అటు ఏపీలో.. ఇటు తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య జోరుగా విమర్శల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో అయితే.. కేసులు, అరెస్టులు, విచారణలో హాట్ హాట్‌గా రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో.. రెండు తెలుగు…
Image
సర్పంచ్ ఎన్నికలకు సిద్ధం అవ్వండి
హైదరాబాద్ : ధర్మఘుంట ట్రూన్యూస్ :  తెలంగాణలో గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల ఫీవర్ మెుదలైంది. గ్రామాల్లో ఏ నలుగురు ఓ చూట గూమి కూడినా ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. సర్పంచ్‌గా పోటీ చేయాలనుకుంటున్న వారు గ్రా…
Image
జగన్ దంపతులు లండన్ ప్రయాణం
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్‌ భారతితో కలిసి ఇవాళ లండన్‌ వెళ్లనున్నారు.. ఈ రోజు ఉదయం బెంగళూరు నుంచి లండన్‌ బయల్దేరనున్నారు.. ఈ నెల 16వ తేదీన జగన్‌ దంపతుల చిన్న కూతురు వర్ష కాన్వకేషన్‌ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో.. మరోసారి…
Image
సంక్రాంతి సంబరాలలో ప్రధాని నరేంద్ర మోడీ కిషన్ రెడ్డి ఇంటిలో ఆనందం హేళా
హైదరాబాద్ : (ధర్మఘంట): ట్రూ న్యూస్  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి సైతం హాజరయ్యారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, శ్రీనివాస వర్మ, మెగాస్టార్ చిరంజీవి.. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ సంస్కృతి…
Image
పసుపు రైతుల కళ్ళల్లో ఆనందం నింపిన పసుపు బోర్డు
నిజామాబాద్ /  హైదరాబాద్‌ (ధర్మఘుంట)  ట్రూన్యూస్:  నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు మంగళవారం ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ మేరకు సోమవారం కేంద్రం ఓ ప్రకటన చేసింది. అలాగే జాతీయ పసుపు బ…
Image